రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ మరో మెడల్ ఖాయం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఆమె పతకం సాధించడం ఖాయమైంది. 60 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది.
May 13 2017 8:05 AM | Updated on Mar 22 2024 11:26 AM
రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ మరో మెడల్ ఖాయం చేసుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఆమె పతకం సాధించడం ఖాయమైంది. 60 కేజీల విభాగంలో ఆమె ఫైనల్లోకి ప్రవేశించింది.