రిలయన్స్ మార్ట్‌కు నిప్పుపెట్టిన దుండగులు | robbery attempt at reliance mart in tirupati | Sakshi
Sakshi News home page

Dec 30 2016 9:50 AM | Updated on Mar 20 2024 3:43 PM

రిలయన్స్ మార్ట్‌లో కొందరు గుర్తుతెలియని దుండగులు దోపిడీకి యత్నించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రిలయన్స్ మార్ట్‌కు కొందరు దుండగులు నిప్పుపెట్టారు. అయితే మార్ట్‌లో అలారం మోగడంతో దొంగలు అక్కడి నుంచి పారిపోయారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement