సినీనటుడు రజనీకాంత్ ఆస్తులు వేలం వేయాలని ఎక్సిమ్ బ్యాంక్ (Exim Bank) పేపర్లో ప్రకటన ఇచ్చింది. రూ.22 కోట్లు చెల్లించనందుకుగానూ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. కాగా ఓ చిత్ర నిర్మాణం కోసం ఎక్సిమ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రజనీకాంత్ ఆస్తుల వేలానికి ప్రకటన
Published Fri, Dec 26 2014 2:24 PM
Advertisement
తప్పక చదవండి
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
Advertisement