సమాజంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంటా, బయటా, పనిచేసే చోట కూడా చాలా అవమానాలు భరిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి సమయంలో మహిళలకు ఏ విధమైన రక్షణ ఉందో అని పరిశీలించటానికి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఓ సాహసం చేశారు.
Aug 19 2017 8:44 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement