కిర్లంపూడిలో ఇంటర్నెట్ సేవలు బంద్! | police restrictions in kirlampudi | Sakshi
Sakshi News home page

Jan 24 2017 1:40 PM | Updated on Mar 22 2024 11:30 AM

ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో తలపెట్టిన కాపు సత్యాగ్రహాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అన్నివిధాలా ప్రయత్నిస్తున్నారు. సత్యాగ్రహ అనుమతి నిరాకరించిన పోలీసులు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement