నోట్ల కష్టాలకు కేంద్రం మరో ఉపశమనం | money withdrawal restrictions changed by central govt | Sakshi
Sakshi News home page

Nov 14 2016 7:10 AM | Updated on Mar 21 2024 9:01 PM

దేశ వ్యాప్తంగా గత నాలుగు రోజులుగా నోట్ల మార్పిడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పించింది. మనీ విత్ డ్రా పరిమితుల్లో మార్పులు చేసింది. పాత నోట్ల మార్పిడి పరిమితిని రూ.4 వేల నుంచి రూ.4500 కు పెంచింది. రోజుకు రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా నిబంధనను ఉపసంహరించుకుంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement