కల్తీ మద్యం వల్లే మరణాలు | Five killed in vijayawada due to having cheap quality alcohol | Sakshi
Sakshi News home page

Dec 9 2015 6:31 AM | Updated on Mar 20 2024 5:05 PM

కల్తీ మద్యం సేవించడం వల్లే కృష్ణా జిల్లా విజయవాడలో మరణాలు సంభవించినట్లు ప్రాథమిక నిర్ధారణలో వెల్లడైంది. కల్తీ మద్యం మృతులకు మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తిచేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేందుకు మరో 72 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement