15 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ | DSC notification will release soon | Sakshi
Sakshi News home page

Nov 25 2015 6:26 AM | Updated on Mar 22 2024 10:55 AM

ఓరుగల్లు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ ఘన విజయంతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, జర్నలిస్టులు.. ఇలా అన్ని వర్గాల వారికీ ప్రయోజనం కల్పించే చర్యలు చేపడతామని ప్రకటించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement