దర్యాప్తు ఆపండి! | Chandrababu emergency petition in the High Court | Sakshi
Sakshi News home page

Sep 2 2016 7:14 AM | Updated on Mar 21 2024 8:47 PM

అనుకున్నదే జరిగింది. కింది కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎప్పుడూ పైకోర్టులకు వెళ్లి ‘స్టే ఉత్తర్వుల’ కోసం ప్రయత్నించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పుడు మళ్లీ అదే పని చేశారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో తన పాత్రపై దర్యాప్తు చేసేలా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)ని ఆదేశించాల్సిందిగా ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement