ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయన తనయుడు.
Jan 12 2015 9:21 PM | Updated on Mar 20 2024 3:19 PM
ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రముఖ నటుడు జగపతిబాబు ఆయన తనయుడు.