కాళోజీ సెంటర్: సీ్త్రనిధి పథకం అమలులో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానం సాధించింది. ఈమేరకు శనివారం హైదరాబాద్లో 2024–25 సంవత్సరానికి సంబంధించిన 13వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మంత్రి సీతక్క,సెర్ప్ సీఈఓ, పీఆర్డీ కమిషనర్ దివ్యదేవరాజన్, సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్ తదితరులు జిల్లాలో సీ్త్రనిధి పథకం అమలుపై చర్చించారు. పూర్వ డీఆర్డీఓ కౌసల్యాదేవి (హసన్పర్తి ఈటీసీ ప్రిన్సిపాల్), ఏపీఎం రేణుకాదేవి, సీ్త్రనిధి డీపీంఎ అనిత, కమ్యూనిటీ కోఆర్డినేటర్ శ్రీలతకు అవార్డులు అందజేశారు.


