వసతులు కల్పించాలి.. | - | Sakshi
Sakshi News home page

వసతులు కల్పించాలి..

Mar 30 2026 12:52 PM | Updated on Mar 30 2026 12:52 PM

జూరాల ప్రాజెక్టు వద్ద కనీస వసతులు లేక పర్యాటకులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు వద్ద జలాశయంలో బొటానికల్‌ పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.

– రాజు, మస్తీపురం

పర్యాటక ంగా తీర్చిదిద్దాలి..

చారిత్రక చంద్రగఢ్‌ కోటను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుతం గ్రామపంచాయతీ నిధులు, అధికారుల చొరవతో కోట పరిసరాల్లో మెగా ప్రకృతివనం ఏర్పాటు చేయిస్తున్నాం.

– నాగేశ్వర్‌రెడ్డి,మాజీ సర్పంచ్‌, చంద్రగఢ్‌

ప్రతిపాదనలు పంపాం..

జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, పార్క్‌ల ఏర్పాటుకు గతంలోనే ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. పర్యాటకులకు సౌకర్యాలు కల్పించే విధంగా మారోమారు ప్రతిపాదనలు పంపిస్తాం.

– జగన్మోహన్‌, ఈఈ, జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement