పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి.. | - | Sakshi
Sakshi News home page

పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..

Oct 2 2025 8:46 AM | Updated on Oct 2 2025 8:46 AM

పోలీస

పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..

ఆన్యాయంగా భూమిని అక్రమించుకున్న వ్యక్తిపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలి. ఆక్రమణదారు వద్ద ఎటువంటి ఆధారం లేకుండా పురోహితులు చేస్తున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్నారు.

సిద్ధాంతం గణపతి, ప్రధాన అర్చకుడు, సంగాం

దౌర్జన్యంగా ఆక్రమణ..

దేవాదాయ శాఖకు చెందిన భూమిని టీడీపీ నేత దారుణంగా ఆక్రమించకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి సంగమేశ్వరస్వామి ఆలయం పురోహితులు సాగుచేసుకుంటున్నారు. ఆ భూమి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. అటువంటి భూమిని ఆక్రమించుకోవడం దారుణం. దర్యాప్తు చేసి దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. గేదెల రామకృష్ణ, గ్రామపెద్ద, సంగాం

పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..
1
1/1

పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement