
అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్గా జిల్లా పీడీలు
ఎంపికై న పీడీలు
విజయనగరం గంటస్తంభం: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ నెల 23 నుంచి 25 వరకు జరగనున్న 36వ జాతీయ స్థాయి సౌత్జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జిల్లా నుంచి ఐదుగురు పీడీలు టెక్నికల్ అఫీషియల్స్గా నామినేట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ టెక్నికల్ కమిటీ చైర్మన్ హరిబాబు ఈ మేరకు ఎంపికై న వారికి సమాచారం అందజేశారు. జిల్లా నుంచి ఎంపికై న వారిలో వి.ఆనంద్కిషోర్, పి.లీలాకృష్ణ, జి.గురునాయుడు, ఎం.రామకృష్ణ, బి.ఎం.శ్రీకాంత్ ఉన్నారు. వీరిని జిల్లా అథ్లెటిక్స్ సంఘం, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సభ్యులు అభినందించారు.

అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్గా జిల్లా పీడీలు

అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్గా జిల్లా పీడీలు

అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్గా జిల్లా పీడీలు

అథ్లెటిక్స్ టెక్నికల్ అఫీషియల్స్గా జిల్లా పీడీలు