పోర్టు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా అంగముత్తు | - | Sakshi
Sakshi News home page

పోర్టు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా అంగముత్తు

Sep 25 2025 6:57 AM | Updated on Sep 25 2025 6:57 AM

పోర్టు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా అంగముత్తు

పోర్టు ఇన్‌చార్జ్‌ చైర్మన్‌గా అంగముత్తు

సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ) చైర్మన్‌గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర పోర్టులు, షిప్పింగ్‌, జలరవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీపీఏ చైర్మన్‌గా ఉన్న డా.అంగముత్తు ఈ నెల 22న ముంబై పోర్టు చైర్మన్‌గా బదిలీ అయ్యారు. ఆయన బదిలీ అయ్యాక.. కొత్త చైర్మన్‌ని నియమించలేదు. ఈ నేపథ్యంలోనే కొత్త చైర్మన్‌ని నియమించే వరకూ లేదా ఆరు నెలల కాలం వరకూ వీపీఏ చైర్మన్‌గా డా.అంగముత్తుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement