వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు

May 16 2025 1:17 AM | Updated on May 16 2025 1:17 AM

వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు

వేసవిలో తరగతుల నిర్వహణపై ఫిర్యాదు

తిరుపతి అర్బన్‌ : ఇంటర్‌ విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చినా జిల్లాలోని సగం ప్రైవేటు కళాశాలలు తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవడం లేదని భారత విద్యార్థి ఫెడరేషన్‌ నేతలు జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో గురువారం విద్యార్థి సంఘం నేతలు జేసీని కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు నిర్వహిస్తున్న వేసవి తరగతులతో పాటు వసతులు లేని కళాశాలల వివరాలను తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం నేతలు భగత్‌ రవి, వినోద్‌, తేజ, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement