వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం | Tragedy: Three Die After Falling Into Farm Well | Sakshi
Sakshi News home page

వ్యవసాయ బావిలో పడి ముగ్గురి దుర్మరణం

Mar 14 2026 5:03 PM | Updated on Mar 14 2026 5:33 PM

Tragedy: Three Die After Falling Into Farm Well

భూపాలపల్లి:  జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి మండలం కొరికశాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయ బావిలో పడి ముగ్గురు దుర్మరణం చెందారు. వ్యవసాయ బావిలో పూడిక తీసే క్రమంలో ఈ దారుణం జరిగింది.  క్రేన్‌ వ్యవసాయ బావిలో పడటంతో విషాదం నెలకొంది.  క్రేన్‌తో సహా నలుగురు వ్యవసాయ బావిలో పడ్డారు. 

ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో పైడి(50), దేవరావు( 48), అభిలాష్‌(16) అనే ముగ్గురు మృతిచెందగా, మరో వ్యక్తి  మోహన్‌ పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement