కొత్తగా 459 కరోనా కేసులు | Telangana logs 459 New Covid 19 Cases | Sakshi
Sakshi News home page

Telangana: కొత్తగా 459 కరోనా కేసులు

Jun 29 2022 2:30 AM | Updated on Jun 29 2022 8:11 AM

Telangana logs 459 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసు లు భారీగానే నమోద వుతున్నాయి. మంగళ వారం 26,126 మం దికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 459 మంది వైరస్‌ బారిన పడ్డారు. అత్యధి కంగా హైదరాబాద్‌లో 232 మందికి వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.99 లక్షలకు చేరింది.

ఒక్క రోజులో 247 మంది కోలుకోగా, ఇప్పటి వరకు మొత్తం కోలుకున్న వారి సంఖ్య 7.91 లక్షలకు చేరింది. ప్రస్తుతం 4,172 క్రియాశీలక కేసులు నమో దయ్యాయని ప్రజారోగ్య సంచా లకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రస్తుతం 59 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement