Telangana: కొత్తగా 376 కరోనా కేసులు

Telangana Logs 376 New Covid 19 Cases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మంగళవారం 26,558 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 376 మంది వైరస్‌ బారిన పడ్డారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య 8.32 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 406 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.25 లక్షలకు చేరింది. ప్రస్తుతం 2,722 క్రియాశీలక కేసులు నమోదయ్యా. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top