వైఎస్‌ అభిమానుల సంబురాలు | telangana local body elections 2025 | Sakshi
Sakshi News home page

వైఎస్‌ అభిమానుల సంబురాలు

Dec 18 2025 8:00 AM | Updated on Dec 18 2025 8:00 AM

telangana local body elections 2025

 ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్‌గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు. ఆమెకు దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి, ఏపీ మాజీ సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అభిమానుల మద్దతు ఉండడంతో ఫలితం వెలువడగానే సంబురాలు చేసుకున్నారు. ఈక్రమాన జగన్‌ ఫొటోతో సంబురాల్లో పాల్గొని తమ కృతజ్ఞత చాటుకున్నారు.     

Advertisement
 
Advertisement
Advertisement