తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్‌రెడ్డి | Telangana Government Transfers IAS Officers – New Appointments Announced | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్‌రెడ్డి

Sep 16 2025 8:22 PM | Updated on Sep 16 2025 8:26 PM

Nvs Reddy Appointed As Advisor To Telangana Government

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఎన్‌వీఎస్‌రెడ్డి నియమితులయ్యారు. అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సలహాదారుగా రెండేళ్లపాటు ఆయన కొనసాగనున్నారు.

హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీగా సర్ఫరాజ్‌ అహ్మద్‌, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌వెల్ఫైర్‌ డైరెక్టర్‌గా శ్రుతి ఓజా, సోషల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, హెచ్‌ఎండీఏ సెక్రటరీగా కోటా శ్రీవాత్స, హైదరాబాద్‌ చీఫ్ రేషనింగ్‌ అధికారిగా ఎం.రాజారెడ్డి  నియమితులయ్యారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement