మెదక్‌: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి | Car Accident At Shivampet In Medak District | Sakshi
Sakshi News home page

మెదక్‌: వాగులోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి

Oct 16 2024 5:02 PM | Updated on Oct 16 2024 5:23 PM

Car Accident At Shivampet In Medak District

శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

సాక్షి, మెదక్‌: శివంపేట పీఎస్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉసిరికపల్లి-వెల్దుర్తి రహదారిలో కారు అతివేగంగా రోడ్డు ప‌క్క‌నే ఉన్న చెట్టును ఢీకొట్టి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులు పాము బండ తండాకు చెందిన వారికిగా గుర్తించారు.

ఈ ఘటనలో డ్రైవ‌ర్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement