డీఎంహెచ్ఓతో రేపు ఫోన్ఇన్
చలి తీవ్రత పెరిగింది. జనాలు అనారోగ్యం బారిన పడుతున్నారు. చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడం, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్ఓ పెండెం వెంకటరమణతో మంగళవారం సాక్షి ఫోన్ ఇన్ నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
తేది. 30.12.2025 మంగళవారం
సమయం: ఉదయం 11–00 నుంచి
మధ్యాహ్నం 12–00 వరకు
ఫోన్ చేయాల్సిన నంబర్ :
98493 09022
డీఎంహెచ్ఓతో రేపు ఫోన్ఇన్


