
ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు
అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకున్న కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఒక నాయకుడు ప్రెస్మీట్లో చెప్పిన అంశాలను ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికా స్వేచ్ఛపై గౌరవభావం కలిగి ఉండాలి. భయపెట్టి నిజాలను కప్పివేయాలనుకోవడం సరికాదు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, ఇతర పాత్రికేయులపై పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి.
– వైటీ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మడకశిర

ప్రశ్నించే గొంతుకపై కక్ష సాధింపు