ప్రసన్నతో అనిల్‌ మర్యాదపూర్వక భేటీ | - | Sakshi
Sakshi News home page

ప్రసన్నతో అనిల్‌ మర్యాదపూర్వక భేటీ

May 4 2025 6:22 AM | Updated on May 4 2025 6:22 AM

ప్రసన్నతో అనిల్‌ మర్యాదపూర్వక భేటీ

ప్రసన్నతో అనిల్‌ మర్యాదపూర్వక భేటీ

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి డాక్టర్‌ పి.అనిల్‌ కుమార్‌ యాదవ్‌ శనివారం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ సమీకరణాలపైన, పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ వీరి చలపతిరావు, సీనియర్‌ నాయకులు కలువ బాల శంకర్‌ రెడ్డి, జొన్నవాడ దేవస్థానం చైర్మన్‌ మావులూరు శ్రీనివాసులురెడ్డి, ఆఫ్కాఫ్‌ మాజీ చైర్మన్‌ కొండూరు అనిల్‌ బాబు, నెల్లూరు నగర కార్పొరేటర్‌ నీలి రాఘవ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement