మత్స్య సంపదను వేలం వేయొద్దు | - | Sakshi
Sakshi News home page

మత్స్య సంపదను వేలం వేయొద్దు

Apr 21 2025 11:55 PM | Updated on Apr 21 2025 11:55 PM

మత్స్య సంపదను వేలం వేయొద్దు

మత్స్య సంపదను వేలం వేయొద్దు

కనిగిరి రిజర్వాయర్లో మత్స్య సంపదను వేలం వేయొద్దంటూ కలెక్టర్‌కు యానాదుల సంక్షేమ సంఘం నేతలు వినతిపత్రం సమర్పించారు. వేలం వేస్తే యానాదుల కుటుంబాలు వీధిన పడతాయన్నారు. మత్స్య శాఖకు లీజు చెల్లించేందుకు కొంత సమయం ఇప్పించాలని కోరగా సానుకూలంగా స్పందించారని నేతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య, చెంబేటి ఉష, పొట్టేళ్ల నాగరాజు, శివనాగమణి, పొట్లూరు నాగరాజు, ఏకొల్లు శీనయ్య, బాలు, వెంకటేష్‌, సొసైటీ డైరెక్టర్లు బంగారయ్య, యల్లంపల్లి శీనయ్య, నరసయ్య, కత్తి బాలయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement