భవిష్యత్‌ ముద్దు సోషల్‌ మీడియా వద్దు | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్‌ ముద్దు సోషల్‌ మీడియా వద్దు

Jul 29 2025 9:17 AM | Updated on Jul 29 2025 9:17 AM

భవిష్యత్‌ ముద్దు సోషల్‌ మీడియా వద్దు

భవిష్యత్‌ ముద్దు సోషల్‌ మీడియా వద్దు

జగదేవ్‌పూర్‌(గజ్వేల్‌): విద్యార్థులు భవిష్యత్‌ను లక్ష్యంగా పెట్టుకుని విద్యను అభ్యసించాలని, సోషల్‌ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని ఎస్‌ఐ కృష్ణారెడ్డి సూచించారు. సోమవారం జగదేవ్‌పూర్‌లో కేజీబీవీ పాఠశాలలో షీటీమ్‌ ఆధ్వర్యంలో విద్యార్థినులకు వివిధ చట్టాలు, అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే చట్టాలు, సైబర్‌నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఉన్నతస్థాయికి ఎదగాలంటే విద్య ఒకటే మార్గమని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ స్రవంతి, ఏఎస్‌ఐ రమణారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement