జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Sep 4 2025 8:42 AM | Updated on Sep 4 2025 8:42 AM

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

రామచంద్రాపురం (పటాన్‌చెరు): సీబీఎస్‌ఈ తైక్వాండో సౌత్‌ జోన్‌–1 టోర్నమెంట్‌ ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం కమల హైస్కూల్‌ ఆధ్వర్యంలో ఆగస్టు 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌లో భారతీయ విద్యాభావన్‌ పబ్లిక్‌ స్కూల్‌, బీహెచ్‌ఈఎల్‌ విద్యార్థినులు ఎం.హృతిక, ఎం.హొన్నేశా రజత పతకాలు సాధించి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు సెప్టెంబర్‌ 3 నుంచి 7వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ చెబోలు ఉమాశాస్త్రి, వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీవాణి విజేతలను అభినందించారు. జాతీయ స్థాయిలో నూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

విద్యార్థినులు హృతిక,

హొన్నేశాలకు ప్రిన్సిపాల్‌ అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement