గురుకుల భూమి.. దర్జాగా కబ్జా | - | Sakshi
Sakshi News home page

గురుకుల భూమి.. దర్జాగా కబ్జా

Jul 12 2025 7:16 AM | Updated on Jul 12 2025 7:16 AM

గురుక

గురుకుల భూమి.. దర్జాగా కబ్జా

రాత్రికి రాత్రే చదును చేసిన వైనం
● ఆక్రమించిన భూమి విలువ రూ.కోటిన్నర ● గతంలోనే 7ఎకరాలు గురుకులానికి కేటాయింపు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులు

మండల కేంద్రంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. విలువలైన భూములపై కబ్జాకోరులు కన్నేసి రాత్రికి రాత్రే చదును చేసి దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. ఇంత జరిగినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.

– అక్కన్నపేట(హుస్నాబాద్‌):

గురుకుల స్థలాన్ని చదును చేసిన అక్రమార్కులు

గురుకుల భూమి.. దర్జాగా కబ్జా1
1/1

గురుకుల భూమి.. దర్జాగా కబ్జా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement