పుచ్చలపల్లికి నివాళి | - | Sakshi
Sakshi News home page

పుచ్చలపల్లికి నివాళి

May 20 2025 7:34 AM | Updated on May 20 2025 7:34 AM

పుచ్చలపల్లికి నివాళి

పుచ్చలపల్లికి నివాళి

పటాన్‌చెరు టౌన్‌: దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్‌ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం ‘సమకాలిన పరిస్థితులు–మన కర్తవ్యం’అనే అంశంపై సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ... పుచ్చలపల్లి సుందరయ్య ఆశించిన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నేతలు నాగేశ్వరరావు, పాండు రంగారెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, వీర రావు, రామారావు, సురేందర్‌ రెడ్డి, జయరాం నారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement