వినతిపత్రం అందించాం | - | Sakshi
Sakshi News home page

వినతిపత్రం అందించాం

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

వినతిపత్రం అందించాం నాలుగు రోజులుగా..

కొనుగోలు చేసిన పంటలను తరలించేందుకు వాహనాలను కేటాయించాలని అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చాం. ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు ఒకే ట్రాన్స్‌పోర్టును కేటాయించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేర్వేరు ట్రాన్స్‌పోర్టులకు కేటయించాలి.

– శ్రీధర్‌రెడ్డి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, కేశంపేట

కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధర లభిస్తుందని మక్కలను విక్రయించేందుకు వచ్చాం. నాలుగు రోజులుగా కొనుగోలు చేపట్టక ఇబ్బంది పడుతున్నాం. అధికారులు స్పందించి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి.

– యుగంధర్‌, కేశంపేట

Advertisement
 
Advertisement
Advertisement