ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

Apr 12 2026 6:41 AM | Updated on Apr 12 2026 6:41 AM

మొయినాబాద్‌రూరల్‌: ఆధ్యాత్మిక చింతనతో మా నసిక ప్రశాంతత చేకూరుతుందని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండల పరిధిలోని కనకమామిడి వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు నరేందర్‌ శర్మ చైర్మన్‌ను ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట నాయకులు వెంకటాపూర్‌ విజయ్‌రెడ్డి, భాస్కర్‌, పట్నం రాంరెడ్డి, బల్వంత్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement