
రెండు బస్తాలు కట్ చేశారు
ఇల్లంతకుంటలోని ఐకేపీ తిరుగుడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో 143 బస్తాలు అమ్మినాను. తూకం పూర్తయి, ధాన్యం పోయిన తర్వాత రెండు బస్తాలు కట్ చేసి మిగతా వాటికి రూపాయలు కట్టిస్తామంటున్నారు. అలా ఎలా చేస్తారు.
– చింతలపల్లి రాజురెడ్డి,
పత్తికుంటపల్లి
వెంటనే చెప్పలేదు
సెంటర్ నుంచి లోడైన లారీ వెంబడి రైతుల వివరాలు తెలిపే ట్రక్షీట్ పంపించాం. అన్లోడ్ అయిన వెంటనే వివరాలు తెలపలేదు. కొనుగోలు పూర్తయిన తర్వాత ఒకేసారి 18 లారీలలో 53 క్వింటాళ్లు తరుగుగా చూపించారు. సోమవారం కలెక్టరేట్కు వెళ్తున్నాను.
– కట్ట వాణిశ్రీ, ఐకేపీ ఏపీఎం

రెండు బస్తాలు కట్ చేశారు