పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: నిరుద్యోగ యువతకు ఉ ద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఆరు షార్ట్టర్మ్ కోర్సులను ఆయన సోమవారం ప్రారంభించి మా ట్లాడారు. రూ.కోటి 75 లక్షల వ్యయంతో ఏటీసీ ఏ ర్పాటు చేసి నిరుద్యోగులకు శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. యువత సద్వినియోగం చేసుకోవాలన్నా రు. మున్సిపల్ చైర్మన్ నూగ్గిళ్ల మల్లయ్య, ఐటీఐ ప్రిన్సిపాల్ వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


