
రవాణా సౌకర్యం ఉండాలి
సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య భారీగా పెరిగింది. ఈఎస్ఐలో వారికి పూర్తిస్థాయి వైద్యం లభిస్తుంది. అందుకే రాజీవ్ రహదారి వెంట కార్మికులకు అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మించాలి.
– తుమ్మల రాజారెడ్డి,
అధ్యక్షుడు, సీఐటీయూ
సింగరేణి భవనం కేటాయించాలి
మూసి వేసిన సింగరేణి ఆస్పత్రి భవనాన్ని ఈఎస్ ఐ ఆస్పత్రి కోసం కేటాయించాలి. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యంతో మాట్లాడాం. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంతో కాంట్రాక్టు కార్మికులకు ప్రయోజనం చేకూరుతుంది.
– వాసిరెడ్డి సీతారామయ్య,
అధ్యక్షుడు, ఏఐటీయూసీ
ప్రతిపాదిత స్థలంలోనే..
ఈఎస్ఐకి చెందిన 3.30 ఎకరాల్లోనే వంద పడకల ఆస్పత్రి నిర్మించేలా చూస్తాం. దీనిపై ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాం. సీఎం రేవంత్రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లాం.
– రాజ్ఠాకూర్,
ఎమ్మెల్యే, రామగుండం

రవాణా సౌకర్యం ఉండాలి

రవాణా సౌకర్యం ఉండాలి