జెండా పండుగ అతిథులు వీరే | - | Sakshi
Sakshi News home page

జెండా పండుగ అతిథులు వీరే

May 31 2025 12:54 AM | Updated on May 31 2025 12:54 AM

జెండా

జెండా పండుగ అతిథులు వీరే

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న జరిగే జాతీయ పతాక ఆవిష్కరణ పండుగకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలకు అతిథులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగిత్యాలకు ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, పెద్దపల్లికి రాష్ట్ర మహిళ కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద, రాజన్న సిరిసిల్లకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లు జెండా ఆవిష్కరించనున్నారు.

జెండా పండుగ అతిథులు వీరే1
1/4

జెండా పండుగ అతిథులు వీరే

జెండా పండుగ అతిథులు వీరే2
2/4

జెండా పండుగ అతిథులు వీరే

జెండా పండుగ అతిథులు వీరే3
3/4

జెండా పండుగ అతిథులు వీరే

జెండా పండుగ అతిథులు వీరే4
4/4

జెండా పండుగ అతిథులు వీరే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement