వీహెచ్‌పీ నేతల నిరసన | - | Sakshi
Sakshi News home page

వీహెచ్‌పీ నేతల నిరసన

May 5 2025 9:00 AM | Updated on May 5 2025 9:00 AM

వీహెచ్‌పీ నేతల నిరసన

వీహెచ్‌పీ నేతల నిరసన

గోదావరిఖనిటౌన్‌: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకోవడంతోపాటు పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేయాలని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట ఆదివారం ధర్నా చేశారు. డీఎం నాగభూషణంకు వినతిపత్రం అందజేశారు. వీహెచ్‌పీ విభాగ కార్యదర్శి అయోధ్య ర వి మాట్లాడుతూ, బస్టాండ్‌లో హిందూ దేవతలను దూషిస్తూ మతప్రచారం చేయడం సరికాదన్నారు. మతమార్పిడిలను అడ్డుకోవాలని డి మాండ్‌ చేశారు. మ్యాడగోని రవీందర్‌, సంపత్‌యాదవ్‌, రాజు, సంపత్‌, లింగన్న, రాజు, శ్రీధ ర్‌కుమార్‌, దిగంబర్‌, అంజయ్య, అరవింద్‌, వెంకటేశ్‌, రమేశ్‌యాదవ్‌, అనిరుధ్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement