విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి

Sep 18 2025 7:25 AM | Updated on Sep 18 2025 7:25 AM

విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి

విద్యుత్‌ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలి

విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ లక్ష్మణ్‌

విజయనగరం ఫోర్ట్‌: విద్యుత్‌ ఉద్యోగులకు ఇవ్వా ల్సిన నాలుగు డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యుత్‌ జేఏసీ చైర్మన్‌ సురగాల లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈపీఎఫ్‌, జీపీఎఫ్‌ అమలుచేసి అందరికీ పెన్షన్‌ సదుపాయం కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు బండారు రాజేష్‌కుమార్‌, పప్పల అప్పలస్వామినాయుడు, నిర్మలామూర్తి, అప్పలనాయుడు, సీతారామరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement