పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Apr 7 2026 7:55 AM | Updated on Apr 7 2026 7:55 AM

మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 సాగర్‌ నీటిమట్టం వివరాలు

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం సోమవారం 530.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.

రెక్కాడితేనే గానీ డొక్కాడని పేద దంపతులు వారు.. భార్యాభర్తలు తలో పనిచేసుకుంటేనే గానీ.. ఆ ఇంట్లో వాళ్లందరి కడుపులు నిండని పరిస్థితి. తమ చిన్నారి తమలా కష్టపడకూడదని బాగా చదివించి, ఉన్నతస్థాయిలో ఉంచాలని ఆశపడ్డారు. అయితే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. వారి గారాలపట్టి కామెర్ల వ్యాధి బారిన పడగా.. అది కాస్త ముదిరి లివర్‌ పాడైంది. లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆపరేషన్‌ జరిగితేనే గానీ బిడ్డ కోలుకోలేదని వైద్యులు చెప్పడంతో రూ.లక్షలు ఖర్చు పెట్టలేక.. చిన్నారి పరిస్థితి చూడలేక.. ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement