విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026 ప్లాస్టిక్‌ రహిత క్యాంపస్‌గా కేయూ దుర్గమ్మకు భక్తుల విరాళాలు మచిలీపట్నంలో 5కే రన్‌ – 8లోu

ఎన్టీఆర్‌ జిల్లా
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

కోనేరుసెంటర్‌: కృష్ణా వర్సిటీని ప్లాస్టిక్‌ రహిత ప్రాంగణంగా మారుస్తామని వీసీ కె.రాంజీ తెలిపారు. శనివారం పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం నవీముంబైకి చెందిన హరికృష్ణారెడ్డి దంపతులు, దిగమర్రుకు చెందిన అన్నం వంశీకృష్ణ దంపతులు విరాళాలు సమర్పించారు.

మచిలీపట్నంటౌన్‌: జనగణన– 2027కు సంబం ధించి శనివారం మచిలీపట్నంలో 5కే రన్‌ను నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు.

7

Advertisement
 
Advertisement
Advertisement