ఎన్టీఆర్ జిల్లా
సోమవారం శ్రీ 20 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
7
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు.
తిరువూరు: స్థానిక శ్రీరాజ్యలక్ష్మీ సమేత రంగనాయకస్వామి దేవాలయంలో వైశాఖ మాస సందర్భంగా ఆదివారం లక్ష్మీనరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించారు.
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.140 టీఎంసీలు.


