అథ్లెటిక్స్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా బీసీ గురుకుల విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా బీసీ గురుకుల విద్యార్థులు

Aug 27 2025 9:39 AM | Updated on Aug 27 2025 9:39 AM

అథ్లెటిక్స్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా బీసీ గురుకుల విద్యార

అథ్లెటిక్స్‌లో ఓవరాల్‌ చాంపియన్‌గా బీసీ గురుకుల విద్యార

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): జిల్లా అథ్లెటిక్స్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ని ర్వహించిన పోటీల్లో డిచ్‌పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గు రుకుల బాలుర పాఠశాల/కళాశాల విద్యార్థులు ఓ వరాల్‌ చాంపియన్‌గా నిలిచారు. అండర్‌–16, అండర్‌ –18 విభాగాల్లో జరిగిన అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్ర తిభ చూపిన ఏ.ప్రణయ్‌ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌ లక్ష్మి, పా ఠశాల ప్రిన్సిపల్‌ ఎన్‌ దివ్యరాణి తెలిపారు. ఈ నెల 30, 31వ తేదీల్లో మహబూబ్‌నగర్‌లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రణయ్‌ పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement