అప్పుడిలా వచ్చారన్నా.. | - | Sakshi
Sakshi News home page

అప్పుడిలా వచ్చారన్నా..

Apr 6 2026 7:24 AM | Updated on Apr 6 2026 7:24 AM

‘రేవంతన్నా.. 2022 జూన్‌ 17న ఉవ్వెత్తున సాగుతున్న ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా టీపీసీసీ అధ్యక్ష హోదాలో బాసరకు వచ్చారు. అప్పటి ప్రభుత్వ అడ్డంకులన్నీ దాటుకుంటూ.. ఇలా ట్రాక్టర్‌లో, నడుస్తూ వచ్చి ట్రిపుల్‌ఐటీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాతే అప్పటి ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఇప్పుడు మీదే ప్రభుత్వం, మీరే ముఖ్యమంత్రి. నాలుగేళ్ల తర్వాత మళ్లీ బాసర వస్తున్నారు. మా సమస్యలపైనా దృష్టిపెట్టండి. మా గోసనూ తీర్చండి..’ అంటూ బాసర ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement