‘పరిషత్‌’ ఓటర్లు 4,49,302 | - | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’ ఓటర్లు 4,49,302

Sep 11 2025 2:27 AM | Updated on Sep 11 2025 11:09 AM

 Officials releasing the final voter list at the Zilla Parishad office

జిల్లా పరిషత్ కార్యాలయంలో తుది ఓటర్ జాబితా విడుదల చేస్తున్న అధికారులు

జెడ్పీ, ఎంపీటీసీ స్థానాల వారీగా జాబితా విడుదల 

మహిళలే అధికం

నిర్మల్‌చైన్‌గేట్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో 18 జెడ్పీటీసీ, 157 ఎంపీటీసీ స్థానాల వారీగా ఓటరు జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 4,49,302 ఓట్లు ఉన్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు 21,680 మంది ఎక్కువగా ఉన్నారు.

పంచాయతీ డివిజన్లు 02

మొత్తం జెడ్పీటీసీ స్థానాలు 18

ఎంపీటీసీ స్థానాలు 157

పోలింగ్‌ కేంద్రాలు 893

మొత్తం ఓటర్లు 4,49,302

పురుషులు 2,13,805

మహిళలు 2,35,485

ఇతరులు 12

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement