మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident On Malabar Express | Sakshi
Sakshi News home page

మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Jan 17 2021 11:31 AM | Updated on Jan 17 2021 1:02 PM

Fire Accident On Malabar Express - Sakshi

సాక్షి, కేరళ: తిరువనంతపురం జిల్లాలో మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌ లగేజ్‌ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ప్రయాణికులు గుర్తించి గార్డుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement