మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం | Fire Accident On Malabar Express | Sakshi
Sakshi News home page

మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం

Jan 17 2021 11:31 AM | Updated on Jan 17 2021 1:02 PM

Fire Accident On Malabar Express - Sakshi

సాక్షి, కేరళ: తిరువనంతపురం జిల్లాలో మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌ లగేజ్‌ వ్యాన్‌లో మంటలు చెలరేగాయి. ఆదివారం ఉదయం వర్కాల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలను ప్రయాణికులు గుర్తించి గార్డుకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రైలును నిలుపుదల చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement