జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి | 15 killed in road accident in Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూ కశ్మీర్‌లో లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి

Apr 20 2026 11:17 AM | Updated on Apr 20 2026 11:42 AM

15 killed in road accident in Jammu and Kashmir

జమ్మూ కశ్మీర్‌: ఉదమ్‌పుర్‌  జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement