ఓటెత్తారు.. | - | Sakshi
Sakshi News home page

ఓటెత్తారు..

Dec 12 2025 10:52 AM | Updated on Dec 12 2025 10:52 AM

ఓటెత్తారు..

ఓటెత్తారు..

– గట్టు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 24 మండలాల పరిధిలో 492 గ్రామ పంచాయతీలకు జరిగిన తొలి విడత ఎన్నికల్లో సగటున 85.12 శాతం పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో 86.77 శాతం.. అత్యల్పంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 83.04 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల జరిగిన ఆయా మండలాల పరిధిలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లు ఎక్కువగానే ఉన్నా.. ఓటింగ్‌లో వెనుకపడ్డారు.

జాధరావ్‌పల్లిలో తండ్రిని

మోసుకెళ్తున్న కుమారుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement