రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని తులసీనగర్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టెన్త్ విద్యార్థులు విజయీభవ పూజను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు మంచి మార్కులు రావాలని ఈ పూజ చేశారు. కార్యక్రమంలో డీఈఓ బి.భిక్షపతి, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి శ్యామ్సుందర్రెడ్డి, పోలోజు నాగేందర్, యాదయ్య, రమేష్రెడ్డి, మహమ్మద్ ఫయాజ్, చర్లపల్లి గణేష్, ఎం.జానారెడ్డి, జి.జానయ్య, మనోజ్, వెంకటరెడ్డి, ఎ.జానకిరామ్రెడ్డి, ప్రభాకర్, కళ్యాణ్ తదితరురు పాల్గొన్నారు.


