నాలుగెకరాలు నీటమునిగింది.. | - | Sakshi
Sakshi News home page

నాలుగెకరాలు నీటమునిగింది..

Sep 27 2025 7:11 AM | Updated on Sep 27 2025 7:11 AM

నాలుగెకరాలు నీటమునిగింది..

నాలుగెకరాలు నీటమునిగింది..

నాలుగెకరాలు నీటమునిగింది.. ప్రభుత్వానికి నివేదించాం..

గురువారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి వరద నీరంతా వరి పొలాన్ని ముంచెత్తింది. నాలుగెకరాల పంట నీటిలో మునిగిపోయింది. పత్తి, మొక్కజొన్న పంటలు సైతం దెబ్బతిన్నాయి. ప్రభుత్వం నష్టపోయిన పంటలకు సకాలంలో పరిహారం అందించాలి.

– చెన్నయ్య,

రైతు, చేగుంట, తిమ్మాజిపేట మండలం

జిల్లాలోని మండలాల వారీగా వరి, పత్తి, మొక్కజొన్న పంటల నష్టం వివరాలు తీసుకున్నాం. ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయిలో పంటనష్టం విస్తీర్ణం, రైతుల వివరాలు సేకరించాం. పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నష్టపరిహారం అందిస్తాం.

– యశ్వంత్‌రావు,

జిల్లా వ్యవసాయశాఖ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement