బిర్యానీ సెంటర్‌లో కేథరిన్‌ సందడి  | Catherine Visits Rajendra Nagar Biryani Center In Hyderabad | Sakshi
Sakshi News home page

వజ్రం మెరిసె.. మగువ మురిసె..

Jan 5 2021 8:58 AM | Updated on Jan 5 2021 8:58 AM

Catherine Visits Rajendra Nagar Biryani Center In Hyderabad - Sakshi

సాక్షి, రాజేంద్రనగర్‌: అత్తాపూర్‌లో చిక్‌పెట్‌ డోనీ బిర్యానీ సెంటర్‌ను సోమవారం సినీనటి కేథరిన్‌ ప్రారంభించారు. వంటకాలను టేస్ట్‌ చేశారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. ప్రముఖ వ్యాపారవేత డి.రమేష్‌ హైదర్‌గూడ పిల్లర్‌ నంబర్‌–143 వద్ద ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

జూబ్లీహిల్స్‌: రోడ్‌ నంబర్‌-36లోని చందూభాయ్‌ గ్రూప్‌నకు చెందిన ది డైమండ్‌ స్టోర్‌లో వెడ్డింగ్‌ సీజన్‌ను పురస్కరించుకొని సరికొత్త బ్రైడల్‌ కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ అరుదైన ఆభరణాలను సోమవారం మోడల్స్‌ ప్రదర్శించారు. కోవిడ్‌ కారణంగా అందరి క్షేమం కోసం మా స్టోర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులకు వర్చువల్‌గా కూడా ఆభరణాలు ఎంపిక చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తోందన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement